జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ.. | Sakshi
Sakshi News home page

జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..

Published Tue, May 19 2015 6:56 AM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమిపూజకు ముహుర్తం ఖరారైంది. జూన్ 6వ తేదీ ఉదయం 8.49 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.

Advertisement
Advertisement