'వంశధార'పై దిగొచ్చిన బాబు సర్కార్‌ | Sakshi
Sakshi News home page

'వంశధార'పై దిగొచ్చిన బాబు సర్కార్‌

Published Tue, Jan 24 2017 9:23 AM

ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిర్వాసితులకు మంగళవారం చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు విడుదల చేసింది.