గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి | Sakshi
Sakshi News home page

గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి

Published Thu, Oct 20 2016 8:07 PM

గ్యాంగ్స్టర్ ఎర్నంపల్లి మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతలో గురువారం ఆయన మాట్లాడుతూ...గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అతను పనిచేశాడని చెప్పారు.

Advertisement
Advertisement