4 ఏటీఎంలలో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

4 ఏటీఎంలలో భారీ చోరీ

Published Wed, Dec 16 2015 7:40 AM

నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో ఏటీఎం దొంగల ముఠా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి-బుధవారం తెల్లవారుజాము సమయాల్లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా విజృభించింది.

Advertisement
Advertisement