అయుత చండీయాగం పరిసమాప్తం | Sakshi
Sakshi News home page

అయుత చండీయాగం పరిసమాప్తం

Published Sun, Dec 27 2015 5:28 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగం ఆదివారం సాయంత్రం ముగిసింది. 2 వేల మంది రుత్వికులతో నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యాగం పరిసమాప్తమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement