సతీష్‌ వచ్చే వరకు కొట్టాంలోనే ఉంటా... | Sakshi
Sakshi News home page

సతీష్‌ వచ్చే వరకు కొట్టాంలోనే ఉంటా...

Published Fri, Oct 13 2017 7:22 PM

తన భర్త ఏపీఎస్పీ హెచ్‌సీ బొడబళ్ల సతీష్‌ వచ్చే వరకు తాను కొట్టాం గ్రామంలోనే ఉంటానని బెంగళూరుకు చెందిన యువతి అనాంబ వెల్లడించింది. తనను ప్రేమ పేరిట వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్న సతీష్‌ ఇంటి అనాంబ బుధవారం దీక్షకు దిగిన సంగతి విదితమే.