'రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు' | Sakshi
Sakshi News home page

'రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు'

Published Sat, May 20 2017 4:49 PM

కేసుల విషయమై వైఎస్‌ఆర్‌సీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీతో లాలూచి పడ్డారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకు జగన్‌పై ఉన్న అక్కసుకు నిదర్శమని వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు

Advertisement
Advertisement