‘పాకిస్తాన్‌కు చంద్రబాబుకు తేడా లేదు’ | Sakshi
Sakshi News home page

‘పాకిస్తాన్‌కు చంద్రబాబుకు తేడా లేదు’

Published Thu, May 18 2017 4:41 PM

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ పోస్టింగ్‌ లు చేయాలని, ప్రజాభిప్రాయంగా అందరూ వీటిని ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement