నాగార్జునసాగర్లో బోటు మునక..భక్తుల గల్లంతు | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్లో బోటు మునక..భక్తుల గల్లంతు

Published Thu, Jul 14 2016 8:07 PM

నాగార్జున సాగర్ రిజర్వాయర్లో గురువారం బోటు మునిగిపోయింది. శుక్రవారం ఏకాదశి సందర్భంగా పాలం స్వామి ఆలయానికి భక్తులందరూ కలిసి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బోటులో ప్రయాణిస్తున్న భక్తులందరూ గుంటూరు జిల్లా వాసులేనని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement