ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటింటికి మంచి నీటితోపాటు ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం మిషన్ భగీరథ పైప్లైన్లతోపాటు ఫైబర్ గ్రిడ్ కేబుల్ను ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్
Published Tue, Dec 20 2016 4:32 PM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement