కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కుగా కలిగిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా పలు ప్రాజెక్టుల పరిధిలో చేసిన మార్పులు చేర్పులు (రీ ఇంజనీరింగ్)కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందు బాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందిం చడం, ముంపు తక్కు వగా ఉండేలా చూడ టం, అదనపు రిజ ర్వాయర్ల నిర్మా ణం వంటి అంశాలకు ప్రాధాన్య మిస్తూ కాళేశ్వరం, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెం, పాలమూరు ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్కు ఆమోదం తెలిపింది. సాగు విస్తీర్ణాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో సవరించిన అంచనాలతో సుమారు రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది.
4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే!
Published Fri, Feb 3 2017 7:28 AM
Advertisement
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement