దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం

Published Fri, May 26 2017 5:53 PM

పశువధపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే పశువులపై హింస నిరోధక చట్టంలోనూ సవరణలతో పాటు ప్రతి మార్కెట్‌ యార్డ్‌లో పశు మార్కెట్‌ కమిటీలు ఏర్పాటుకు ఆదేశించింది.