58 కంపెనీలను అమ్మిన సంగతి గుర్తులేదా? | Sakshi
Sakshi News home page

58 కంపెనీలను అమ్మిన సంగతి గుర్తులేదా?

Published Tue, Sep 13 2016 2:38 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్ బిజినెస్‌మ్యాన్ అవార్డు వచ్చిందని, దానికి నిజంగా ఆయన అర్హుడేనని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.