మహానాడుకు ‘సాక్షి’ రావద్దట | Sakshi
Sakshi News home page

మహానాడుకు ‘సాక్షి’ రావద్దట

Published Wed, May 27 2015 7:20 AM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ‘సాక్షి’పై తన అక్కసు ప్రదర్శించారు. బుధవారం నుంచి నిర్వహిస్తున్న మహానాడు సమావేశాలకు ‘సాక్షి’ మీడియా గ్రూపుపై నిషేధం విధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement