చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ | Sakshi
Sakshi News home page

చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ

Published Thu, May 25 2017 6:53 AM

చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసిన ట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

Advertisement
Advertisement