రజనీతో కాంగ్రెస్‌ నేత చిదంబరం భేటీ | Sakshi
Sakshi News home page

రజనీతో కాంగ్రెస్‌ నేత చిదంబరం భేటీ

Published Wed, Dec 28 2016 7:20 AM

సినీ నటుడు రజనీకాంత్‌ను కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం మంగళవారం కలిశారు. చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటికి వచ్చిన చిదంబరానికి రజనీ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు గురించి వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ స్వతహాగా ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించడం లేదు.

Advertisement
Advertisement