సినీ నటుడు రజనీకాంత్ను కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మంగళవారం కలిశారు. చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి వచ్చిన చిదంబరానికి రజనీ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు గురించి వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ స్వతహాగా ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించడం లేదు.
రజనీతో కాంగ్రెస్ నేత చిదంబరం భేటీ
Published Wed, Dec 28 2016 7:20 AM
Advertisement
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement