జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు | Sakshi
Sakshi News home page

జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు

Published Mon, Dec 5 2016 10:14 AM

నెల 14న హైదరాబాద్‌లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారులు బి.పాపారావు, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీనియర్ అధికారులు ఎన్.నర్సింగరావు, సోమేష్‌కుమార్, శాంతికుమారి, నవీన్‌మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు హాజరయ్యారు.