గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ

Published Sun, Feb 19 2017 1:01 PM

తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు.