ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు

Published Tue, Dec 15 2015 3:25 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఇదంతా బాబు, లోకేశ్ నేతృత్వంలో జరుగుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement