ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

Published Sat, Jul 30 2016 10:39 AM

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.