పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య | Sakshi
Sakshi News home page

పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య

Published Tue, Sep 20 2016 2:57 PM

పట్టపగలు అందరూ చూస్తుండగానే దేశ రాజధానిలో ఓ మహిళను ఓ వ్యక్తి 22 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.