డ్రగ్స్ కలకలం: రూ.3500 కోట్ల హెరాయిన్ సీజ్ | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కలకలం: రూ.3500 కోట్ల హెరాయిన్ సీజ్

Published Sun, Jul 30 2017 2:58 PM

భారత నావికా దళం భారీ డ్రగ్స్ రాకెట్ ఆట కట్టించింది. గుజరాత్ తీరంలో ఓ వ్యాపారికి చెందిన దాదాపు 1500 కిలోగ్రాముల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement