మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! | Sakshi
Sakshi News home page

మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు!

Published Fri, Jun 23 2017 4:04 PM

జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆయూబ్‌ పండిట్‌ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్‌ పాతబస్తీ నౌవ్‌హాట్టాలోని జామియా మసీద్‌ వద్ద గురువారం అర్ధరాత్రి దాటక 12.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement