టీడీపీకి రమేశ్‌ రాంరాం | Sakshi
Sakshi News home page

టీడీపీకి రమేశ్‌ రాంరాం

Published Sun, May 28 2017 4:53 PM

ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్‌. ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ టీడీపీకి రాజీనామాచేసి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. రాథోడ్‌కు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement