అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి | Sakshi
Sakshi News home page

అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి

Published Fri, Aug 5 2016 5:35 PM

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝర్లో విరుచుకుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement