ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి

Published Fri, Oct 24 2014 8:45 AM

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ సమీపంలో గుత్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది.