'జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి' | Sakshi
Sakshi News home page

'జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'

Published Sat, Jan 9 2016 11:13 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement