'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి' | Sakshi
Sakshi News home page

'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'

Published Mon, Jul 13 2015 3:15 PM

జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సాయంత్రంలోగా విధుల్లోకి హాజరుకావాలని వెల్లడించింది.