దెబ్బకు ఠా.. దొంగల ము ఠా.. | Sakshi
Sakshi News home page

దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..

Published Fri, Aug 21 2015 8:56 AM

గురువారం.. మిట్ట మధ్యాహ్నం.. నగరంలోని జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్.. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కాల్పులు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగుల వెనుక పోలీసుల పరుగు.. వారికి తోడుగా మరో 11 మంది కూలీలు.. అంతా కలసి చివరికి ఆ దుండగులను పట్టేశారు!

Advertisement

తప్పక చదవండి

Advertisement