ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తప్ప వాగు పొర్లి పొంగుతోంది. దీంతో మండలంలోని చింతగుప్ప, బోడనెల్లి, కుర్కడపాడు, కుర్నపల్లి, ఎర్రబోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా బత్తినిపల్లి వాగు పొంగిపొర్లడంతో ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినిపల్లి, బట్టిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అశ్వారావుపేట లో 11 సెం.మీ వర్షపాతం నమోద అయింది.
ఖమ్మంలో భారీ వర్షం
Published Sat, Jun 20 2015 10:02 AM
Advertisement
తప్పక చదవండి
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement