రాజధాని అభివృద్ధి భాగస్వామ్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీనికన్నా సీల్డ్ కవర్ టెండర్ విధానమే మేలని స్పష్టం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో విదేశీ కంపెనీల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది.
‘స్విస్ చాలెంజ్’ పై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
Published Wed, Aug 24 2016 6:40 AM
Advertisement
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement