ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే

Published Fri, Sep 2 2016 12:09 PM

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం కోర్టులో వాదనలు జరిగాయి.

Advertisement
Advertisement