అనుమానంతో భార్యను పొడిచి చంపిన భర్త | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను పొడిచి చంపిన భర్త

Published Wed, Apr 16 2014 10:00 AM

వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడో కసాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో ఈ దారుణం జరిగింది. భార్యా భర్తలైన అసిరి పోలి, కుమారిలకు రోజూ ఇదే విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హతమార్చిన భర్త .. అక్కడ్నించి పారిపోయాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement