పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యం

Published Sun, Jul 16 2017 7:45 PM

కూకట్‌పల్లిలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ముంబైలోని డొంగరి బల్‌సుదార్‌ గృహంలో ఆమె ఉన్నట్టు సైబరాబాద్‌ పోలీసులు కనుగొన్నారు.