ఎంజీబీఎస్‌ వద్ద పేలుడులో అదుపులోకి మంటలు | Sakshi
Sakshi News home page

ఎంజీబీఎస్‌ వద్ద పేలుడులో అదుపులోకి మంటలు

Published Wed, Jul 12 2017 9:26 AM

రాజధాని నగరంలోని ప్రఖ్యాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(సీబీఎస్‌, ఇమ్లీబన్‌ స్టేషన్‌) వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్‌ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement