మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది! | Sakshi
Sakshi News home page

మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!

Published Sun, Nov 22 2015 10:39 AM

కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది.

Advertisement
Advertisement