జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం

Published Sat, Mar 4 2017 3:41 PM

జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని దాదాపు 2.50 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి.. కానీ, ఇవన్నీ మరిచిపోయారు. తన సహజసిద్ధ శైలిలో రౌడీలా రెచ్చిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement