సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

Published Mon, Jun 26 2017 6:33 AM

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు.

Advertisement
Advertisement