‘చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు’

Published Sat, Apr 8 2017 4:39 PM

ఏపీ రాజధానిలో అసైన్డ్‌ భూములు ప్రభుత్వ భూములేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం చెబుతున్నారని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్‌ విమర్శించారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement