కోర్టులో నేరం రుజువైన ఎంపీ, ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరం చేశారని తేలితే వారిని అనర్హులుగా ప్రకటించాలని తెలిపింది.కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను తెలిపింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై పార్లమెంటులో చర్చ జరిపి చట్టం తేవాలని ఆదేశించింది.
నేరం రుజువైతే ఎంపిల సభ్యత్వం రద్దు:సుప్రీం
Published Wed, Jul 10 2013 7:39 PM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement