‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి’ | Sakshi
Sakshi News home page

‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి’

Published Tue, Apr 18 2017 11:14 AM

వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement