ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలో విజిలెన్స్ అధికారులు భారీగా మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాడులోని స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజిపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1.40 లక్షల బస్తాల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.
భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం
Published Sun, Nov 27 2016 7:44 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement