తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అన్యాయంగా కొట్టిచంపారంటూ... సోమవారం రాత్రి హైదరాబాద్లోని మారేడ్పల్లి పోలీస్స్టేషన్పై దాదాపు 200 మంది దాడికి దిగారు. పోలీస్స్టేషన్లోని కంప్యూటర్లు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు, ఫైళ్లను చిందరవందర చేసి, స్టేషన్ ఆవరణలో ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు తేరుకునే లోపే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి.
మారేడ్పల్లిలో పోలీస్స్టేషన్పై దాడి
Published Tue, Aug 4 2015 7:09 AM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement