కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది | Sakshi
Sakshi News home page

కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది

Published Sat, Jan 28 2017 12:16 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. రొట్టెల పిండి పడేసిందని కన్నకూతురిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం చింతగూడెంలో శనివారం వెలుగుచూసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement