కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం | Sakshi
Sakshi News home page

కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం

Published Thu, Apr 20 2017 7:25 AM

జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలంలో గడ్డపాడు వద్ద వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న భర్త అందులో నుంచి బయటపడగా.. చిక్కుకుపోయిన భార్య సజీవదహనమైంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది.