ఐదుకు చేరిన మృతుల సంఖ్య | Sakshi
Sakshi News home page

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Published Sat, Dec 10 2016 6:51 AM

నగరంలోని నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు.

Advertisement
Advertisement