వెంకయ్య నామినేషన్‌, అగ్రనేతల హాజరు | Sakshi
Sakshi News home page

వెంకయ్య నామినేషన్‌, అగ్రనేతల హాజరు

Published Tue, Jul 18 2017 11:47 AM

ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్య నాయుడు నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు. నామినేషన్‌ పత్రాలపై కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ సంతకాలు చేశారు.