Sakshi News home page

అమరావతి పర్యవరణ పరిరక్షణకు కమిటీ

Published Fri, Nov 17 2017 12:36 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. రాజధాని నిర్మాణానికి ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Advertisement
Advertisement