నడుం విరగగొట్టి.. సంచిలో కుక్కి! | Sakshi
Sakshi News home page

నడుం విరగగొట్టి.. సంచిలో కుక్కి!

Published Sat, Aug 27 2016 10:32 AM

ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. బాలాసోర్ జిల్లాలో సోరో పట్టణం. 80ఏళ్ల అవ్వ సాలామణి బారిక్ బుధవారం రైలు ఢీకొని చనిపోయింది. ఆమె మృతదేహం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గంటల తరబడి పడిఉంది. పోస్ట్‌మార్టమ్ కోసం 30 కి.మీ. దూరంలోని జిల్లా ఆస్పత్రికి తరలించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement