నైజీరియాలోని ఓ ఊరిలో దూడలు మాయమైపోవడం మొదలైంది.. గ్రామస్తులంతా ఇదో కొండచిలువ పనేనని అనుమానించారు.. వెతికారు.. అప్పుడే దేన్నో లాగించేసి.. బాగా బలిసినట్లు కనిపిస్తున్న కొండచిలువ వారికి కనిపించింది.. తమ దూడలను మింగేస్తోంది ఇదేనంటూ దాన్ని చంపారు.. పొట్ట విప్పి చూశారు.. తీరా చూస్తే.. ఇదిగో ఇలా దాదాపు వంద గుడ్లు కనిపించాయట. ఈ చిత్రం ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తోంది. కొందరు ఆ జీవిపై సానుభూతి ప్రకటిస్తుండగా.. మరికొందరు ఈ గుడ్లన్నీ కొండచిలువలైతే.. ఆ గ్రామం పరిస్థితి ఏమి కాను అంటూ సమర్థించారు.
పొట్ట విప్పి చూడ ఎగ్స్ ఉండు..
Published Fri, Nov 11 2016 7:48 AM
Advertisement
తప్పక చదవండి
- టీడీపీలో భయాందోళనలు
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement